Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్-2లో ఎన్టీఆర్ సరసన ఎవరు..? ఆ ఇద్దరి మధ్య పోటీ?

Webdunia
గురువారం, 16 నవంబరు 2023 (11:05 IST)
వార్-2లో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ సుందరి అలియా భట్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మరో నాయికగా కియారా అద్వానీని ఎంపిక చేశారనే వార్త తాజాగా తెరపైకి వచ్చింది. ఈ ఇద్దరు హీరోయిన్లలో ఏ హీరో సరసన ఎవరు చేయనున్నారనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. 
 
హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన 'వార్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ గా 'వార్ 2' రూపొందుతోంది. 
 
హృతిక్ రోషన్ పై కొన్ని కీలకమైన సీన్స్‌ను అయాన్ ముఖర్జీ చిత్రీకరిస్తున్నాడు. 'దేవర' తరువాత ఈ సినిమా షూటింగులో ఎన్టీఆర్ జాయినవుతాడని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సరిహద్దులకు చైనా శతఘ్నలను తరలిస్తున్న పాకిస్థాన్ - అప్రమత్తమైన భారత్!!

పెద్దపల్లిలో యువకుడి దారుణ హత్య (Video)

Asaduddin Owaisi, మీరు చంపుతుంటే మౌనంగా వుండాలా?: పాకిస్తాన్ పైన అసదుద్దీన్ ఆగ్రహం

పాకిస్థాన్ దేశంలో పుట్టిన అమ్మాయి ధర్మవరంలో ఉంటోంది.. ఎలా?

pahalgam attack: యుద్ధ భయంతో 4500 పాక్ సైనికులు, 250 అధికారులు రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments