Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్వీ రంగారావు శత జయంతి ఉత్సవాల ఆహ్వానాన్ని అందుకున్న "మా"

అలనాటి విశ్వనాథ చక్రవర్తి, లెజెండ్ స్వర్గీయ ఎస్వీ రంగారావు శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని 3 జులై 2018న ఆయన స్వస్థలం అయిన ఏలూరులో ఎంఎల్ఏ బడేటి కోట రామారావు (బుజ్జి) ఎస్వీ రంగారావు కుటుంబీకులు సంయుక్తంగా అతి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (20:39 IST)
అలనాటి విశ్వనాథ చక్రవర్తి, లెజెండ్ స్వర్గీయ ఎస్వీ రంగారావు శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని 3 జులై 2018న ఆయన స్వస్థలం అయిన ఏలూరులో ఎంఎల్ఏ బడేటి కోట రామారావు (బుజ్జి) ఎస్వీ రంగారావు కుటుంబీకులు సంయుక్తంగా అతి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. 
 
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఏలూరు ఎంఎల్ఏ బడేటి బుజ్జి, ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిసి చైర్మన్ అంబికా కృష్ణలు మా అసోసియేషన్ సభ్యులను ఆహ్వానించడానికి శనివారం ఉదయం 'మా' కార్యాలయానికి  విచ్చేసారు. ఈ సందర్భంగా ఎస్వీ రంగారావు జయంతి ఉత్సవాల ఆహ్వాన పత్రికను స్వీకరించిన 'మా' అసోసియేషన్ సభ్యులు 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా, ఏడిద శ్రీరామ్, పరచూరి వెంకటేశ్వర రావు, బెనర్జీ, నాగినీడు, సంతోషం పత్రికా అధినేత, నిర్మాత సురేష్ కొండేటిలు ఎంఎల్ఏ బడేటి బుజ్జిని, అంబికాకృష్ణని గౌరవపూర్వకంగా సన్మానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments