Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలో ఏ1 ఎక్స్‌ప్రెస్.. మే1న రిలీజ్.. టీజర్ రిలీజ్

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (15:36 IST)
సినిమాలు ప్రస్తుతం థియేటర్లలో విడుదల కావట్లేదు. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ హవా నడుస్తుండటంతో థియేటర్ తర్వాత ఓటీటీల్లో విడుదలవుతున్నాయి సినిమాలు. తాజాగా ఈ జాబితాలో ఏ 1 ఎక్స్‌ప్రెస్ చేరిపోయింది. సందీప్‌కిషన్‌, లావణ్యత్రిపాఠి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఏ1 ఎక్స్‌ప్రెస్‌. డేనియస్ జీవన్ కానుకొలను డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.
 
హాకీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. మే 1న డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది.
 
సన్‌నెక్ట్స్ లో ప్రీమియర్ కానుంది ఏ1 ఎక్స్‌ప్రెస్. ఈ విషయాన్ని తెలియజేస్తూ సన్ నెక్ట్స్ కొత్త టీజర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయాపన్నెన్ సంయుక్తంగా నిర్మించారు. హిప్‌హాప్ తమిళ మ్యూజిక్ డైరెక్టర్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments