Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుధీర్ బాబు గోదావరి బోటులో అలా కునుకేసిన వేళ.. (వీడియో)

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (16:28 IST)
'సమ్మోహనం, వి' చిత్రాల తర్వాత మరోసారి సుధీర్ బాబు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణతో నటిస్తున్నాడు. అదే సమయంలో 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 'శ్రీదేవి సోడా సెంటర్'లో నటిస్తున్నాడు. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్‌కు మణిశర్మ స్వరాలు అందిస్తుండగా, ఆనంది హీరోయిన్‌గా నటిస్తోంది. దీనిని విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు.
 
ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గోదావరి పరిసర ప్రాంతాల్లో జరిగింది. దానికి సంబంధించిన ఓ చిన్న వీడియోను సుధీర్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గోదావరిలోకి మరబోటులు శబ్దం చేసుకుంటూ వెళుతుంటే... అందులో ఓ బోటులో హాయిగా సుధీర్ బాబు కునుకేస్తూ ఉన్నాడు. ఎండ వేడి ముఖం మీద పడకుండా... అసిస్టెంట్ గొడుగు పట్టుకున్నాడు. 
 
అంతే హీరోగారికి... ఆ గోదారి చల్లగాలి తగిలి మంచి కునుకు పట్టేసినట్టుగా ఉంది. నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే సినీజీవులకు కరువు అనేది ఏదైనా ఉందంటే అది కంటి నిద్ర మాత్రమే. దానిని ఇలా మరపడవ మీద సుధీర్ బాబు తీర్చుకోవడంలో వింతేం ఉంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments