Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ సర్.. అందరికీ వరాలు ఇస్తున్నారు.. మాకు ఇవ్వరా? బ్రహ్మాజీ ట్వీట్

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (14:01 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇస్తున్న వరాలపై సినీ నటుడు బ్రహ్మాజీ ట్వీట్ చేశారు. "సీఎం జగన్ సర్... అందరికీ వరాలు ఇస్తారు. పాపం థియేటర్ల యజమానులకు, సినిమా వాళ్లకు కూడా చేయండి. ఇట్లు మీ నాన్నగారి అభిమాని" అంటూ చమత్కారంగా, ఆసక్తికరంగా ఆయన ట్వీట్ చేశారు. 
 
ఏపీలో సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో హీరోలు, మంత్రుల మధ్య ఏపీలో టిక్కెట్ల వార్ సాగుతోంది. ఈ క్రమంలో ఓ నెటిజన్ పోస్ట్ చేసిన రెండు ఫోటోలను బ్రహ్మాదీ ఈ సందర్భంగా రీట్వీట్ చేశారు. 
 
తెలంగాణాలో కారు పార్కింగ్ ధర రూ.30 ఉందనీ ఏపీలో మాత్రం బాల్కనీ టిక్కెట్ ధర రూ.20, ఫస్ట్ క్లాస్ ధర రూ.15, సెకండ్ క్లాస్ ధర రూ.10 ఉందంటూ అందులో ఉంది. ఈ ఫోటోలనే బ్రహ్మాజీ పోస్ట్ చేస్తూ, సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: ప్రధాని మోదీని అనికేట్ అని వర్ణించిన పవన్ కల్యాణ్..

Lahore: లాహోర్‌లో శక్తివంతమైన పేలుళ్లు- భద్రత కట్టుదిట్టం

Balochistan: బలూచిస్తాన్‌లో 14మంది పాకిస్థాన్ సైనికులు మృతి.. బాధ్యత వహించిన బీఎల్ఏ (video)

Malala Yousafzai: భారతదేశం-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలి.. మలాలా యూసఫ్ జాయ్

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments