Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశానికి స్విమ్మింగ్‌లో తొలి కాంస్య పతకాన్ని సాధించిన మాధవన్ కుమారుడు

నటుడు మాధవన్ తన కుమారుడు వేదాంత్ సాధించిన విజయాన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పంచుకున్నాడు. ఇంతకీ విషయం ఏంటయా అంటే వేదాంత్ థాయ్‌లాండ్ ఏజ్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ 2018 (1500 మీ) పోటీల్లో పాల్గొని తొలిసారిగా భారతదేశానికి కాంస్య పతకాన్ని సాధించి తెచ్

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (15:48 IST)
నటుడు మాధవన్ తన కుమారుడు వేదాంత్ సాధించిన విజయాన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పంచుకున్నాడు. ఇంతకీ విషయం ఏంటయా అంటే వేదాంత్ థాయ్‌లాండ్ ఏజ్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ 2018 (1500 మీ) పోటీల్లో పాల్గొని తొలిసారిగా భారతదేశానికి కాంస్య పతకాన్ని సాధించి తెచ్చాడు. 
 
ఈ సందర్భంగా నటుడు మాధవన్... వేదాంత్ ఈ విభాగంలో మన దేశానికి తొలి పతకాన్ని సాధించడం నాకు, నా భార్య సరితకు ఎంతో గర్వకారణంగా వుంది. మీ అందరి ఆశీస్సులకు ధన్యవాదాలు అంటూ తెలిపాడు. వేదాంత్ మరిన్ని విజయాలు సాధించాలని నెటిజన్లు పోస్టింగులు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments