Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌తో సమావేశమైన హీరో మంచు మనోజ్

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (13:47 IST)
తెలుగు నటుడు మంచు మనోజ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇటీవల తెలంగాణ మంత్రుల‌తో భేటి కాగా, ఈ భేటిలో మనోజ్ కుమార్ అడ్వెంచర్ టూరిజంతో పాటు వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి తన అభిమాప్రాయాలను మంత్రులు, ఉన్నతాధికారులతో పంచుకున్నారు.
 
ఇక మంచు మ‌నోజ్ తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్‌తో భేటి అయ్యారు. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసిన మనోజ్.. "సీఎం జ‌గ‌న్‌ని క‌ల‌వ‌డం గౌరవంగా భావిస్తున్నాను. భ‌విష్య‌త్ కోసం ఆయ‌న చేస్తున్న ప్ర‌ణాళిక‌లు, ముందు చూపు, దూర‌దృష్టి న‌న్ను బాగా ఆకర్షించాయి. రాష్ట్ర అభివృద్ది ప‌ట్ల ఆయ‌న‌కున్న దార్శ‌నిక‌త న‌న్ను ముగ్ధుడిని చేసింది. మంచి ప‌నులు చేస్తున్న మీలాంటి వారికి దేవుడి శుభాకాంక్ష‌లు ఉండాల‌ని కోరుకుంటున్నాను" అని మ‌నోజ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi: జైలు నుంచి ఆసుపత్రికి వల్లభనేని వంశీ.. శ్వాస తీసుకోవడంలో..

శశిథరూర్ నియంత్రణ రేఖను దాటారు : కాంగ్రెస్ నేతలు

రూ.100 కోట్లు నష్టపరిహారం చెల్లించండి... : కోలీవుడ్ హీరోకు తితిదే మెంబర్ నోటీసు!!

Chandrababu Naidu: అల్పాహారంలో ఆమ్లెట్ తప్పకుండా తీసుకుంటాను.. చంద్రబాబు

పురుషులపై అయిష్టత - పైగా నమ్మకం లేదంటూ పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments