Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిప్పుల్లో దూకేందుకు సిద్ధమంటున్న నటుడు పృథ్వి

'థర్టీ ఇయర్ ఇండస్ట్రీ' ఇక్కడ అనే డైలాగ్‌తో పాపులర్ అయిన నటుడు పృథ్వి. ఈయన ఇటీవల వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో పాల్గొని తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఇపుడు జగన్ కోసం నిప్పుల్లో

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (10:25 IST)
'థర్టీ ఇయర్ ఇండస్ట్రీ' ఇక్కడ అనే డైలాగ్‌తో పాపులర్ అయిన నటుడు పృథ్వి. ఈయన ఇటీవల వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో పాల్గొని తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఇపుడు జగన్ కోసం నిప్పుల్లో దూకమన్నా దూకుతానంటూ ప్రకటించారు.
 
ఆయన తాజా ఇచ్చి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని చెప్పారు. తాను 2014 వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని పార్టీ గెలుపుకోసం అధ్యక్షుడు ఏ పని చెబితే అది చెయ్యడానికి సిద్ధమన్నారు. 
 
వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గంనుంచి అయినా పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ.. 'ప్రస్తుతం పోటీ చేసే స్థానాలు ఖాళీగా లేవని ఒకవేళ తనను పోటీకి దిగాలని అధినేత సూచిస్తే తప్పకుండా బరిలో ఉంటానని అన్నారు. అంతేకాదు అయన కోసం, పార్టీ  గెలుపుకోసం నిప్పుల్లో దూకమన్నా దూకుతాను' అని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments