Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతకు అరుదైన గౌరవం: ఎంతో గర్వంగా వుంది..

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (14:16 IST)
ప్రముఖ హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ముఖ్య అతిథిగా సమంత ఆహ్వానం అందుకుంది. ఈ ఫెస్టివల్‌ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో ఆగస్టు 12న ప్రారంభం కానుంది. 
 
ఈ సందర్భంగా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'గతేడాది ఐఎఫ్‌ఎఫ్‌ఎంలో భాగమయ్యానని తెలిపింది. కొద్దికాలానికే భారతీయ సినిమా ప్రతినిధిగా ఒక అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రాతినిధ్యం వహించడం తనకెంతో గర్వంగా ఉందని చెప్పింది. ఈ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపింది.
 
కాగా, సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. ఆమె నటించిన 'శాకుంతలం' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే పాన్‌ ఇండియా మూవీ 'యశోద' షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇక విజయ దేవరకొండకు జంటగా 'ఖుషి' సినిమాలో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments