Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో సూర్య ఆ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడా..?

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (22:38 IST)
తమిళ హీరో సూర్య కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో విభిన్న కథా చిత్రాల్లో నటించిన సూర్య కెరీర్ లో మరచిపోలేని విభిన్న కథా చిత్రం అంటే 24 మూవీ అని చెప్పచ్చు. ఈ సినిమాకి మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు.
 
టైమ్ మిషన్ నేపధ్యంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇందులో సూర్య సరసన సమంత, నిత్యామీనన్ నటించారు. విభిన్న గెటప్‌లో కనిపించిన సూర్య పాత్రకు మంచి స్పందన లభించింది.
 
 అయితే... ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ జరుగుతుందని తెలిసింది. మరోసారి టైమ్ మిషన్ నేపధ్యంతో సినిమా చేయనున్నాడు అని వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి ఏర్పడింది.
 
తాజాసమాచారం ప్రకారం.. ఈ సినిమాకి ప్రస్తుతం సీక్వెల్ ప్లాన్ జరుగుతుందని తెలిసింది. అయితే.. దర్శకుడు విక్రమ్ కుమారేనా..? లేక వేరే డైరెక్టరా..? అనేది తెలియలేదు కానీ 24 మూవీకి సీక్వెల్ తీయడం మాత్రం కన్ఫర్మ్ అని టాక్ వినిపిస్తోంది. మరి.. ఈ సీక్వెల్ సూర్యకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో? 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లూప్ లైనులో ఆగివున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడి

Musical Rock: వరంగల్: నియోలిథిక్ యుగం నాటి శిలా కళాఖండాన్ని కనుగొన్నారు..

శామీర్‌పేట ఎస్ఐ అతి తెలివి... చెత్త డబ్బాలో లంచం డబ్బు.. మాటువేసి పట్టుకున్న ఏసీబీ!!

తిరుమలలో గదుల బుకింగ్ ఇంత సులభమా? (Video)

క్షణికావేశం... భార్యకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపిచ్చి తాను తాగాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments