Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసలు ప్రభాస్‌తో గొడవేంటి? కంగనా పదే పదే ఎందుకు దెప్పిపొడుస్తోంది?

Webdunia
శనివారం, 20 అక్టోబరు 2018 (16:52 IST)
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్‌తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌ల మధ్య ఏక్ నిరంజన్ సినిమా షూటింగ్ సందర్భంగా గొడవ జరిగిందని టాక్ వస్తోంది. ఈ వ్యవహారం గురించి కంగనా రనౌత్ నోరు విప్పింది. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో ప్రభాస్‌తో ఏక్ నిరంజన్ సమయంలో కంగనా గొడవపడిందని ఆమే స్వయంగా చెప్పింది. 
 
ఈ వివాదం, గొడవ సంగతేంటో తెలియదు కానీ సమయం వచ్చినప్పుడల్లా కంగనా ప్రభాస్‌ను దెప్పిపొడుస్తూనే వుంది. తాజాగా మరోసారి కంగనా ప్రభాస్ గురించి మాట్లాడింది. ఏక్ నిరంజన్ సమయంలో మా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. 
 
ఆపై తామిద్దరం మాట్లాడుకోవడమే మానేశామని చెప్పింది. కానీ 'బాహుబలి'లో ప్రభాస్ నటన చూసి గర్వంగా ఫీలయ్యానని, 'మణికర్ణిక'లో తన నటన చూసి ప్రభాస్ కూడా అదే విధంగా ఫీలవుతాడని కంగనా సన్నిహితులతో చెప్పిందట. ఇదంతా బాగానే ఉంది కానీ, ప్రభాస్‌‌తో కంగనాకు అసలు గొడవేంటో మాత్రం ఆమె నోరు విప్పట్లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments