Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు అలా మారడానికి పురుషులే కారణం : హీరోయిన్ సదా

'జయం' చిత్రంతో తమిళ సినిమాకు పరిచయమైన నటి సదా. అజిత్‌, విక్రమ్‌ వంటి అగ్రహీరోల సరసన నటించి తక్కువ సమయంలోనే అగ్రహీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. కానీ, ఆ తర్వాత సరైన విజయాలు లభించక వెండితెరకు బాగా దూరమైంది.

Webdunia
ఆదివారం, 2 సెప్టెంబరు 2018 (15:04 IST)
'జయం' చిత్రంతో తమిళ సినిమాకు పరిచయమైన నటి సదా. అజిత్‌, విక్రమ్‌ వంటి అగ్రహీరోల సరసన నటించి తక్కువ సమయంలోనే అగ్రహీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. కానీ, ఆ తర్వాత సరైన విజయాలు లభించక వెండితెరకు బాగా దూరమైంది. కానీ అవకాశాల కోసం ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉంది.
 
ఈ నేపథ్యంలో ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం 'టార్చ్‌లైట్' వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 1980ల్లో వేశ్యల జీవితంతో ఈ చిత్రం తెరకెక్కగా, ఇందులో సదా వేశ్యగా నటించింది. అలాగే 'కబాలి' ఫేమ్‌ రిత్విక కూడా వేశ్యగా కనిపించనుంది.
 
ఈ సినిమా గురించి సదా మాట్లాడుతూ.. 'నేను ఇంతవరకు పాత్రలో నటించలేదు. మొదట్లో ఇది కూడా సాధారణమైన పాత్రగానే భావించాను. కానీ, ఇష్టం లేని వృత్తిలో మహిళలు ఎంతగా నలిగిపోతున్నారో వేశ్య పాత్రలో నటిస్తుంటే అర్థమైంది. మహిళలు ఎవరూ ఇష్టపడి ఈ వృత్తిలోకి రావడం లేదు. వారు అలా మారడానికి పురుషులే కారణం. వేశ్యల జీవితాల్లో చీకటివెలుగుల్ని ఈ చిత్రంలో చూపిస్తున్నాం' అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments