Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమన్నాను ఉసిగొల్పి శవాల మీద పేలాలు ఏరుకోకండి.. శ్రీరెడ్డి తాజా ట్వీట్

క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో ఒక్కసారి వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి. ఆమె గత కొన్ని రోజులుగా చేస్తున్నట్టు ట్వీట్స్ సోషల్ మీడియాలో టపాకాయల్లా పేలుతున్నాయి. ముఖ్యంగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దే

Webdunia
శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (11:20 IST)
క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో ఒక్కసారి వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి. ఆమె గత కొన్ని రోజులుగా చేస్తున్నట్టు ట్వీట్స్ సోషల్ మీడియాలో టపాకాయల్లా పేలుతున్నాయి. ముఖ్యంగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్స్ ఓ రేంజ్‌లో పేలిపోయాయి. ఆ తర్వాత తాను చేసిన తప్పుకు సారీ చెప్పింది.
 
ఈ నేపథ్యంలో తాజాగా ముంబైకి చెందిన హిజ్రా తమన్నాను ఉద్దేశించి ట్వీట్ చేసింది. ఇదే అంశంపై ట్వీట్ చేసింది. "తమన్నాను ఎవరు పంపించారో మాకు తెలుసు. వెన్నుపోటు రాజకీయంలో దిట్ట. దొంగలకి తాళాలు ఇచ్చినట్టు ఇంటర్వ్యూస్‌తో ఎంకరేజ్ చేయకండి. నిజాలు ఏంటో తెలియకుండా ప్రసారం చేయకండి. హిజ్రా జాతి అతన్ని వెలివేశాయి విజయవాడలో. అతనిప్పుడు బొంబాయిలో ఉంటున్నాడు. శవాల మీద పేలాలు ఏరుకోకండి అసహ్యంగా" అంటూ పోస్ట్ చేయగా, అది ఇపుడు వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినా కేక్ కట్ చేసిన తల్లిదండ్రులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments