Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభ్యర్థి నచ్చకపోతే నోటా ఆప్షన్ ఉంది.. యామినీ భాస్కర్

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (17:46 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు శుక్రవారం జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో చాలా మంది యువతతో పాటు సెలెబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నాయి. అలాంటివారిలో తెలుగు హీరోయిన్ యామినీ భాస్కర్ ఒకరు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, ఎన్నికల రోజున సెలవు రోజున భావించి ఎంజాయ్ చేయకుండా నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని కోరారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ నచ్చకపోతే నోటా ఆప్షన్ ఉందని, అందువల్ల దాన్ని వాడుకోవచ్చని అభిప్రాయపడ్డారు. 
 
ఓటు వేయడం కేవలం బాధ్యత మాత్రమేకాదు మన భవిష్యత్‌ను నిర్ణయించేది అని చెప్పారు. అందువల్ల ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. అదేసమయంలో ఈ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేదానిపట్ల ఆసక్తిగా ఉందని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దపల్లిలో యువకుడి దారుణ హత్య (Video)

Asaduddin Owaisi, మీరు చంపుతుంటే మౌనంగా వుండాలా?: పాకిస్తాన్ పైన అసదుద్దీన్ ఆగ్రహం

పాకిస్థాన్ దేశంలో పుట్టిన అమ్మాయి ధర్మవరంలో ఉంటోంది.. ఎలా?

pahalgam attack: యుద్ధ భయంతో 4500 పాక్ సైనికులు, 250 అధికారులు రాజీనామా

లిఫ్టులో కిరాతకంగా వ్యక్తి హత్య.. బ్యాంకు భవనంలో దారుణం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం