Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలుకుని క‌స‌ర‌త్తు చేస్తున్నాః అడివి శేష్

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (18:27 IST)
Adivi Shesh
ఇటీవ‌లే క‌థానాయ‌కుడు  అడవి శేష్ డెంగ్యూ బారిన ప‌డ్డారు. కొద్దిరోజుల విశ్రాంతి తీసుకున్నాక ఆయ‌న కోలుకున్నారు. గురువారంనాడు పూర్తిగా కోలుకుని ఇలా క‌స‌ర‌త్తు చేస్తున్న వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా నా స్నేహితుల‌కు, అభిమానుల‌కు ధ‌న్య‌వాదాలు అంటూ పేర్కొన్నారు. 
 
Adivi Shesh workouts
హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయిన వెంట‌నే డాక్ట‌ర్లు ప‌రిశీలించి ఆయన రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య బాగా పడిపోయాయ‌ని తెల‌తిపారు. దీంతో సెప్టెంబర్ 18 న ఆసుపత్రికి వెళ్ళిన ఆయ‌న కోలుకున్న తర్వాత కొన్ని రోజులు ఇంటిలోనే విశ్రాంతి తీసుకున్నారు 
 
అడివి శేష్ తాజా సినిమా ‘మేజర్’. కొంత భాగం చిత్రీక‌రణ పూర్త‌యింది. ఈ షూటింగ్‌ను ఉత్త‌రాదిన మిల‌ట్రీ ఏరియాలోనూ మంచు ప్ర‌దేశాల్లోనూ చేయాల్సి వ‌చ్చింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మేజర్ పాత్రలో కనిపించబోతున్నాడు. 26/11 దాడుల్లో అమరవీరుడైన మేజర్ ఉన్నికృష్ణన్  బ‌యోపిక్ ఇది.  ఈ సినిమాను సోనీ పిక్చర్స్, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, ఏ+ఎస్ మూవీస్ నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, మలయాళంలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments