Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసానిని మెంటల్ హాస్పిటల్‌లో చేర్పించండి (video)

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (12:57 IST)
పోసాని వ్యాఖ్యలపై మెగా డాటర్ నిహారిక ఫైర్ అయ్యారు. తక్షణం పోసానిని మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలని, ప్రభుత్వం స్పందించి అతడిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు నిహారిక.
 
సినిమా ఫంక్షన్లో తన బాబాయ్ ఎవరి ఆడవాళ్ళను ఉద్దేశించి ఎటువంటి కామెంట్లు చేయలేదని, కేవలం జగన్ మెప్పుకోసమే... పోసాని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు నిహారిక.
 
గత నాలుగు రోజుల నుంచి జగన్-పవన్‌ల మధ్య వార్ నడుస్తోంది. జనసేన పార్టీ కార్యకర్తలు, వైసిపి కార్యకర్తలు మధ్య తిట్ల పురాణం తారాస్థాయికి చేరింది. 
 
పవన్‌కు అండగా నాగబాబు నిలబడి కుక్కలు మొరిగాయ్ అనుకో అని చెప్పడం.. నాగబాబు కుమార్తె నిహారిక కొద్దిసేపటి క్రితమే ఒక ట్వీట్ చేశారు. నిహారిక తాజాగా స్పందించడం సినీ పరిశ్రమలో ఒక పెద్ద చర్చే జరుగుతోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments