Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ లోక్‌సభ బరిలో అక్కినేని నాగార్జున?

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (19:28 IST)
టాలీవుడ్ 'మన్మథుడు', అగ్రహీరో అక్కినేని నాగార్జున విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. వచ్చే 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఓ పార్టీ తరపున పోటీ చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్తలపై నాగార్జున స్పందించారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. ఎపుడు ఎన్నికలు వచ్చినా ఇదే తరహాలో ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
కాగా, ఏపీలోని అధికార వైకాపా అధినేత, సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో హీరో నాగార్జునకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో నాగార్జున వైకాపా తరపున విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. 
 
కాగా, గత 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి బరిలోకి  దిగిన వైకాపా అభ్యర్థి ఓడిపోయిన విషయం తెల్సిందే. ఈ రెండు ఎన్నికల్ల టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా కేశినేని నాని కొనసాగుతున్నారు. 
 
ఈ క్రమంలో వచ్చే 2024లో జరిగే ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ సీటును ఎలాగైనా గెలుచుకోవాలన్న పట్టుదలతో సీఎం జగన్ ఉన్నారు. అందుకే మంచి సెలెబ్రిటీని బరిలోకి దించే తలంపులో ఉన్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments