Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి వార్త పెద్ద వార్త.. నాగ్ స్పందిస్తారా...? అఖిల్-శ్రియా ఎందుకిలా?

పెళ్లంటే నూరేళ్ల పంట. జంటకు నిశ్చితార్థం జరిగిన తర్వాత పెద్దలు చెప్పిన ప్రకారం సగం పెళ్లయిపోయినట్లే. అలాంటిది సగం పెళ్లి ముగిశాక అఖిల్-శ్రియలపై ఇలాంటి వార్తలు రావడం బాధాకరం. ఈ వార్తలపై అక్కినేని నాగార్జున స్పందిస్తే బావుంటుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (14:52 IST)
పెళ్లంటే నూరేళ్ల పంట. జంటకు నిశ్చితార్థం జరిగిన తర్వాత పెద్దలు చెప్పిన ప్రకారం సగం పెళ్లయిపోయినట్లే. అలాంటిది సగం పెళ్లి ముగిశాక అఖిల్-శ్రియలపై ఇలాంటి వార్తలు రావడం బాధాకరం. ఈ వార్తలపై అక్కినేని నాగార్జున స్పందిస్తే బావుంటుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ మామూలే. జస్ట్ షూటింగులో హీరోహీరోయిన్లు కలిసి ఎక్కువసేపు తిరిగినా, రాత్రిపూట అలా పార్టీలకు వెళ్లినా దాన్ని కొండంతలు చేసి రాస్తుంటారు. ఐతే అఖిల్-శ్రియల పెళ్లిపై మీడియాలో వ్యతిరేక వార్తలు హల్ చల్ చేయడం ఒకింత బాధించే అంశమే. ఈ వార్తలో నిజానిజాలేమిటో అక్కినేని ఫ్యామిలీ వెల్లడిస్తే బావుంటుందేమో..? అసలీ వార్తలు వారి దాకా వెళ్లాయో లేదో మరి.
 
ఇకపోతే అఖిల్-శ్రియల మధ్య ఏవో గొడవలు చెలరేగాయనీ, అందువల్ల ఇద్దరి మధ్య తేడా వచ్చిందని ఓ వార్త. అదేంకాదు... రెండు ఫ్యామిలీల మధ్య మనస్పర్థలు వచ్చాయని ఇంకో వార్త. ఇలా ఎవరిష్టం వచ్చినట్లు వారు వండి వార్చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. శరీరంపై గాయాలు

Night Shift: నైట్ షిఫ్ట్ కోసం వెళ్తున్న 27ఏళ్ల మహిళపై అత్యాచారం

Balochistan దేశం వచ్చేసిందని బలూచిస్తాన్ ప్రజలు పండగ, పాకిస్తాన్ ఏం చేస్తోంది? (video)

మళ్ళీ పంజా విసురుతున్న కరోనా వైరస్.. ఆ రెండు దేశాల్లో కొత్త కేసుల నమోదు!!

14 రోజుల పసికందును కత్తితో పొడిచి చంపి చెత్తకుప్పలో పడేసిన తండ్రి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments