Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో రెచ్చిపోయిన అల్లు అర్జున్ అభిమానులు.. ఏం చేశారు..!

తిరుపతిలో అల్లు అర్జున్ అభిమానులు రెచ్చిపోయారు. స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ నటించిన "దువ్వాడ జగన్నాథమ్" సినిమా ఫ్యాన్సీ షో వేయలేదని అభిమానులు ఆందోళనకు దిగారు. గ్రూప్ థియేటర్ల వద్ద అభిమానులు పోస్టర్

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2017 (11:45 IST)
తిరుపతిలో అల్లు అర్జున్ అభిమానులు రెచ్చిపోయారు. స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ నటించిన "దువ్వాడ జగన్నాథమ్" సినిమా ఫ్యాన్సీ షో వేయలేదని అభిమానులు ఆందోళనకు దిగారు. గ్రూప్ థియేటర్ల వద్ద అభిమానులు పోస్టర్లను చించేసి తగులబెట్టేశారు. అంతటితో ఆగకుండా భూమా సినీ కాంప్లెక్స్ అద్దాలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి అభిమానులను చెదరగొట్టారు. ఫ్యాన్సీ షో వేస్తామని ముందు థియేటర్లు చెప్పి ఆ తర్వాత షోను ప్రదర్శితం చేయకపోవడంతో అభిమానులు మండిపడ్డారు. 
 
థియేటర్ల ముందు ఆందోళన చేపట్టారు. అభిమానుల ఆందోళనతో థియేటర్లు తిరుపతిలో 8 గంటలకు షోను ప్రదర్శించారు. థియేటర్ల వద్ద పోలీసులు పహారా కాశారు. ఇదిలావుంటే సినిమా టిక్కెట్లు బ్లాక్‌లో విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. కొన్ని థియేటర్ల యజమానులైతే స్వయంగా కొంతమందిని ఏర్పాటు చేసుకుని బ్లాక్‌లో టిక్కెట్లను విక్రయించేస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments