Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అన్నయ్య' బార్‌లో చికెన్ వింగ్స్ రెడీ చేసిన 'తమ్ముడు'

'దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న' నానుడిని ప్రతి ఒక్కరూ ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా, సినీ సెలెబ్రిటీలు అయితే, తమ ఛరిష్మా ఉన్నపుడే నాలుగు పైసలు వెనకేసుకోవడం లేదా ఏదో వ్యాపారాన్ని ప్రారంభించే పనుల్

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2017 (10:24 IST)
'దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న' నానుడిని ప్రతి ఒక్కరూ ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా, సినీ సెలెబ్రిటీలు అయితే, తమ ఛరిష్మా ఉన్నపుడే నాలుగు పైసలు వెనకేసుకోవడం లేదా ఏదో వ్యాపారాన్ని ప్రారంభించే పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈ కోవలో హీరోయిన్లు ముందు వరుసలో ఉన్నారనే చెప్పొచ్చు. అలాగే, అల్లు వారబ్బాయి అల్లు అర్జున్ కూడా ఉన్నారు. ఈయన హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో బి-డబ్స్ పేరుతో ఓ పబ్‌ను ప్రారంభించారు. ఇందులో వ్యాపారం ఇపుడు మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా సాగుతోంది.
 
అయితే రీసెంట్‌గా బన్నీ సోదరుడు అల్లు శిరీష్ ఈ పబ్‌ను సందర్శించాడు. అన్న‌య్య బార్‌కు వచ్చిన అల్లు శిరీష్ నేరుగా కిచెన్‌లోకి వెళ్ళాడు. అక్క‌డ త‌న‌కి వంట‌లో ఎంత ప్రావీణ్యం ఉందో చూపించాడు. చికెన్ వింగ్స్ రెడీ చేసి ఆ ఫోటోల‌ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌కి షేర్ చేశాడు. ఫుడ్ ల‌వ‌ర్స్ ఈ బార్‌ని త‌ప్ప‌క విజిట్ చేయాలని కూడా కోరాడు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments