Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌బాబుపై మనసు పారేసుకున్న 106 యేళ్ళ మహిళ

Webdunia
సోమవారం, 26 నవంబరు 2018 (13:15 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుబై 106 యేళ్ళ మహిళ ఒకరు మనసు పారేసుకున్నారు. ఆమె అభిమానానికి ముగ్ధుడైన మహేష్... ఆమెతో కలిసి ఫోటో దిగాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
రాజమండ్రికి చెందిన రేలంగి సత్యవతి అనే వృద్ధురాలు ప్రిన్స్ మహేష్ బాబు వీరాభిమానుల్లో ఒకరు. తన హీరోను చూడాలని ఆ భామ పరితపిస్తూ వచ్చేది. ఇందుకోసం ఆమె రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మహేశ్ ఆమెను కలుసుకున్నారు. ఆ తర్వాత ఆమెతో ఫోటో దిగి తన ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్ ఖాతాల్లో షేర్ చేశాడు.
 
"యేళ్లు గడుస్తున్నా నాపై ఉన్న ప్రేమ మరింత ఎక్కువవడం చూస్తే ఎంతో ముచ్చటేస్తోంది. అభిమానులు నాపై చూపించే ప్రేమ, అభిమానం నాకెప్పుడూ సంతోషాన్ని కలిగిస్తాయి. 106 ఏళ్ల ఈ బామ్మ నా కోసం రాజమహేంద్రవరం నుంచి వచ్చి నన్ను ఆశీర్వదించడం మరింత అనందాన్నిచ్చింది. నిజాయతీగా చెప్పాలంటే ఆమె నన్ను కలిసినందుకు తనకంటే నేనే ఎక్కువ సంతోషంగా ఉన్నాను. దేవుడు ఈ అమ్మను చల్లగా చూడాలి. ఈ అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది" అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ పాక్ యుద్ధం : దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందా?

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments