Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మీతో బర్త్ డే పార్టీ.. ఫ్యామిలీతో ట్రిప్పేసిన రంగమ్మత్త..

సినీనటి అనసూయ ప్రస్తుతం ఫ్యామిలీతో ట్రిప్పేసింది. ''రంగస్థలం'' సినిమా షూటింగ్, ప్రమోషన్‌లో బిజీ బిజీగా గడిపిన రంగమ్మత్త.. ప్రస్తుతం బ్రేక్ తీసుకుని కుటుంబంతో కలిసి వెకేషన్ ప్లాన్ చేసింది. ఈ సందర్భంగా

Webdunia
శనివారం, 28 ఏప్రియల్ 2018 (10:43 IST)
సినీనటి అనసూయ ప్రస్తుతం ఫ్యామిలీతో ట్రిప్పేసింది. ''రంగస్థలం'' సినిమా షూటింగ్, ప్రమోషన్‌లో బిజీ బిజీగా గడిపిన రంగమ్మత్త.. ప్రస్తుతం బ్రేక్ తీసుకుని కుటుంబంతో కలిసి వెకేషన్ ప్లాన్ చేసింది. ఈ సందర్భంగా భర్త, పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఈ క్షణాలు ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుందోనని ట్వీట్ చేసింది. 
 
మరోవైపు ప్రముఖ యాంకర్లు రష్మికి, అనసూయ పార్టీ చేసుకున్నారు. రష్మి బర్త్ డే సందర్భంగా ఓ క్రేజీ ట్వీట్ పెట్టి అనసూయ అభిమానులను ఆకట్టుకుంది. వీరిద్దరి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో దుమ్ము రేపుతున్నాయి. 
 
రష్మీతో తన బంధం దృఢంగా మారిపోయిందని.. మమ్మల్ని చూస్తే మెంటల్ అనుకుంటారని.. ఇద్దరికీ ఎన్నో థెరపీస్ పూర్తైన తాము చాలా క్రేజీగా మారిపోయామని తెలిపారు. హ్యాపీ బర్త్ డే లవ్ అంటూ రష్మికి అనసూయ బర్త్ డే విషెస్ చెప్పింది. దీనికి తోడు ఇద్దరూ కలిసి ఓ రెస్టారెంట్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను అనసూయ పోస్ట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments