Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానిని ఆ విషయంలో ప్రశ్నించిన హాట్ యాంకర్ రష్మి... ఎందుకు..?

Webdunia
గురువారం, 20 జూన్ 2019 (15:19 IST)
సోషల్ మీడియాలో రష్మి గౌతమ్ చురుగ్గా ఉంటోంది. సమాజంలో జరుగుతున్న వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలను సంధిస్తోంది. గతంలో కూడా రష్మిగౌతమ్ కొన్ని విషయాలపై తీవ్రంగానే స్పందించింది. తాజాగా తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్‌లో జరిగిన చిన్నారిపై అత్యాచారం, హత్య పై ఘాటుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని ప్రశ్నించింది.
 
నరేంద్రమోడీ గారు.. మీరేమో భేటీ బచావో. భేటీ పడావో అంటారు. అమ్మాయిలను చదివించండి.. అమ్మాయిలను కాపాడండి అంటున్నారు. కానీ అమ్మాయిలు ఎక్కడున్నారు. వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. ఇక అమ్మాయిలు ఎక్కడ మిగులుతారు. ఈ భేటీ బచావో.. భేటీ పఢావో ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది యాంకర్ రష్మి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

AP: ఏపీలో మే 6 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్షలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments