Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునీల్‌ దర్జాలో అనసూయ భరద్వాజ్

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (14:38 IST)
కమెడియన్ సునీల్ ప్రస్తుతం హీరోగా మరియు విలన్‌గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సునీల్ ప్రస్తుతం పుష్ప సినిమాలో ఓ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఇదే సినిమాలో అనసూయ కూడా ఓ పాత్రలో నటిస్తున్నట్టు తెలిసిందే. 
 
అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తుంది. సునీల్ హీరోగా దర్జా అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి హరీష్ శంకర్ కథను అందిస్తున్నారు.
 
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సునీల్‌కు జోడీగా అనసూయ భరద్వాజ్ నటించబోతోందని టాక్. ఇప్పటికే ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ అనసూయను సంప్రదించారట. అనసూయ ఓకే చెబితే త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం కూడా ఉందట. మరి అనసూయ ఓకే చెబుతుందా లేదా అనేది చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lahore: లాహోర్‌లో శక్తివంతమైన పేలుళ్లు- భద్రత కట్టుదిట్టం

Balochistan: బలూచిస్తాన్‌లో 14మంది పాకిస్థాన్ సైనికులు మృతి.. బాధ్యత వహించిన బీఎల్ఏ (video)

Malala Yousafzai: భారతదేశం-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలి.. మలాలా యూసఫ్ జాయ్

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం సవాలు- పిటిషన్ కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments