Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పోస్ట్‌కే ఎసరుపెట్టేట్టున్నారే...? స్టేజిపై యాంకర్ ఉదయభాను...

ఈమధ్య కాలంలో యాంకర్ అనసూయ, యాంకర్ శ్రీముఖి, యాంకర్ రేష్మిలు ఓ రేంజిలో దూసుకుపోతున్నారు. ఇక సీనియర్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే గత కొంతకాలంగా యాంకరింగుకు దూరంగా వున్న యాంకర్ ఉదయభాను తాజాగా నక్షత్రం ఆడియో వేడుకతో రీఎంట్రీ ఇచ్చింద

Webdunia
శుక్రవారం, 7 జులై 2017 (17:15 IST)
ఈమధ్య కాలంలో యాంకర్ అనసూయ, యాంకర్ శ్రీముఖి, యాంకర్ రేష్మిలు ఓ రేంజిలో దూసుకుపోతున్నారు. ఇక సీనియర్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే గత కొంతకాలంగా యాంకరింగుకు దూరంగా వున్న యాంకర్ ఉదయభాను తాజాగా నక్షత్రం ఆడియో వేడుకతో రీఎంట్రీ ఇచ్చింది. ఉదయభాను పలు చిత్రాల్లో నటించడమే కాదు ఐటం గాళ్‌గా కూడా నాట్యం చేసింది. 
 
ఇక మాట్లాడటం బిగిన్ చేస్తే మామూలుగా వుండదు. అదే నక్షత్రం ఆడియో వేడుకలోనూ జరిగింది. స్టేజిపైన నక్షత్రం చిత్ర నిర్మాత మైకు పట్టుకుని ఎంతకీ వదలకుండూ ప్రసంగం చేస్తుండటంతో ఆడియెన్స్ అసహనానికి గురయ్యారు. దీనితో నిర్మాత నుంచి మైకును చాలా తెలివిగా తీసుకుంది యాంకర్ ఉదయభాను. 
 
అలా తీసుకుంటూ... మీ వ్యవహారం చూస్తుంటే నా యాంకరింగ్ పోస్టుకే ఎసరుపెట్టేట్టున్నారే అంటూ నవ్వులు కురిపించింది. అటు నిర్మాతను హర్ట్ చేయకుండా ఇటు ఫంక్షన్ రసాభాస కాకుండా చక్కగా మేనేజ్ చేసేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

OTTs : పాకిస్తాన్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను బంద్ చేయాలి.. కేంద్రం ఆదేశం

Operation Sindoor: 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం.. ఆపరేషన్ ఆగదు

Pawan Kalyan: ప్రధాని మోదీని అనికేత్ అని వర్ణించిన పవన్ కల్యాణ్..

Lahore: లాహోర్‌లో శక్తివంతమైన పేలుళ్లు- భద్రత కట్టుదిట్టం

Balochistan: బలూచిస్తాన్‌లో 14మంది పాకిస్థాన్ సైనికులు మృతి.. బాధ్యత వహించిన బీఎల్ఏ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments