Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో నాని "హిట్" చిత్రానికి శుభవార్త చెప్పిన ఏపీ సర్కారు!!

ఠాగూర్
బుధవారం, 30 ఏప్రియల్ 2025 (15:56 IST)
నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం "హిట్-3". మే ఒకటో తేదీన విడుదలకానుంది. 'హిట్' సిరీస్‌లో భాగంగా వస్తున్న మూడో చిత్రం. శైలేష్ కొలను దర్శకత్వం వహించగా, హీరో నాని సరసన శ్రీనిధి శెట్టి నటించారు. అయితే, ఈ చిత్రం గురువారం విడుదలకానున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మూవీకి టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. 
 
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.50 (జీఎస్టీతో కలిసి), మల్టీప్లెక్స్‌లలో రూ.75 (జీఎస్టీతోకలిపి) చొప్పున పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పెరిగిన ధరలు వారం రోజుల పాటు అమల్లో ఉంటాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. 
 
ఇక ఈ చిత్రాన్ని నాని సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న "హిట్-3"కి ఏ సర్టిఫికేట్ మంజూరు చేసిన విషయం తెల్సిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నమో మిసైల్ కొట్టే దెబ్బకు పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్‌లో కనబడదు: నారా లోకేష్

పాకిస్థాన్ జిందాబాద్ అనే వారి కాళ్లు నిర్ధాక్షిణ్యంగా విరగ్గొట్టాలి : సీఎం హిమంత

నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ 13 ఏళ్ల విద్యార్థి: 23 ఏళ్ల లేడీ టీచర్ షాకింగ్ న్యూస్

Pawan Kalyan: రైతన్నలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. పవన్ కల్యాణ్ (video)

Aghori లేడీ కాదు, అవాక్కయ్యారా? చంచల్ గూడ జైలుకి అఘోరి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments