Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క శెట్టి నిశ్శబ్దం ట్రెయిలర్ టాక్... ఎలా వుంది?

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (14:57 IST)
నిశ్శబ్దంలో స్టిల్
బాహుబలి తర్వాత భాగమతితో అనుష్క శెట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఆమె నటించిన చిత్రం నిశ్శబ్దం. ఈ చిత్రం ట్రెయిలర్ కొద్దిసేపటికి క్రితం విడుదల చేశారు. ఇందులో అనుష్క శెట్టి మూగ యువతిగా కనిపిస్తోంది. ట్రైలర్ ప్రారంభంలో ఓ విదేశీ యువతి వార్తలు చదువుతున్నట్లు చూపించారు. ఆ తర్వాత ఓ ఇంట్లోకి వెళ్లిన అనుష్కపై ఎవరో దాడి చేస్తారు. 
 
దాడిలో గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్తారు. ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంజలి, అనుష్క నుంచి వివరాలను రాబట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ సీన్లన్నీ సస్పెన్సుగా వున్నాయి. 
 
ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అనుష్క నిశ్శబ్దం ట్రెయిలర్ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగానే వుందన్న టాక్ వినిపిస్తోంది. మరి చిత్రం ఎలా వుంటుందో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

APSDMA: ఏపీలో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

Bhagavad Gita: కుమార్తె పెళ్లి.. అతిథులకు భగవద్గీత కాపీలు పంపిణీ చేసిన తండ్రి.. ఎక్కడ?

పునాదులు లేకుండానే గోడ నిర్మించిన కాంట్రాక్టర్...

కేదార్నాథ్ ఆలయానికి పోటెత్తిన భక్తులు.. తొలి రోజే రికార్డు స్థాయిలో...

Boyfriend : ప్రియురాలిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు-ఒంటిపై 20 కత్తిపోట్లు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments