Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందీ జేజెమ్మగా కరీనా కపూర్?

Webdunia
ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (10:43 IST)
తెలుగులో సూపర్ హిట్ అయిన చిత్రం అరుంధతి, అనుష్క ప్రధానపాత్రధారిగా వచ్చిన ఈచిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా, తెలుగులో సంచలనమే సృష్టించింది. ముఖ్యంగా అనుష్క పేరు కాస్త జేజెమ్మగా మారిపోయింది. జేజెమ్మ పాత్రలో అనుష్క నటన అద్భుతం. ఆమె నటనకు ప్రేక్షకుల ఫిదా అయిపోయారు. 
 
ఈ చిత్ర హిందీ రీమేక్ హక్కుల్ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సొంతం చేసుకుంది. ప్రస్తుతం హిందీ రీమేక్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో నాయికగా బాలీవుడ్ సందరాంగులు అనుష్కశర్మ, కరీనాకపూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 
 
నిజానికి తొలుత అనుష్కశర్మను కథానాయికగా అనుకున్నారు. అయితే ఆమె వరుస ప్రాజెక్టులకు కమిటి కావడంతో డేట్స్ కుదరలేదు. దీంతో చిత్ర నిర్మాతలు కరీనాకపూర్‌ను సంప్రదించగా...ఆమె సినిమాలో నటించడానికి సుముఖతను వ్యక్తం చేసిందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని తెలిసింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments