Webdunia - Bharat's app for daily news and videos

Install App

నష్టాల్లో ఉన్న నిర్మాతకు బాలయ్య భరోసా.. నేనున్నానంటూ...

చిత్ర పరిశ్రమలో నిర్మాతలు నష్టాలను చవిచూడటం సహజమే. అయితే, అలాంటి నిర్మాతలను ఏ కొద్దిమంది హీరోలు మాత్రమే ఆదుకునేందుకు ముందుకు వస్తుంటారు. అలాంటి హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆయన తాజాగా ప్రముఖ నిర్మా

Webdunia
శనివారం, 24 ఫిబ్రవరి 2018 (19:46 IST)
చిత్ర పరిశ్రమలో నిర్మాతలు నష్టాలను చవిచూడటం సహజమే. అయితే, అలాంటి నిర్మాతలను ఏ కొద్దిమంది హీరోలు మాత్రమే ఆదుకునేందుకు ముందుకు వస్తుంటారు. అలాంటి హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆయన తాజాగా ప్రముఖ నిర్మాతను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఆ నిర్మాత ఎవరో కాదు.. సి. కళ్యాణ్. 
 
ఈయన తొలుత బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో "జై సింహా" పేరుతో ఓ చిత్రాన్ని తీయగా, అది బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. అలాగే, సాయిధరమ్ తేజ్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో "ఇంటెలిజెంట్" చిత్రాన్ని తీశారు. ఇది కూడా డిజాస్టర్ లిస్టులో చేరిపోయింది. దీంతో నిర్మాత సి.కళ్యాణ్ నష్టాల ఊబిలో కూరుకునిపోయాడు. 
 
ఈనేపథ్యంలో సి.కళ్యాణ్ నిర్మాణంలో మరో సినిమా చేసి నష్టాల నుండి గట్టెక్కిస్తానని ఆయనకు మాటిచ్చినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి వి.వి వినాయక్ దర్శకత్వం వహించనుండగా, బాలయ్య బాబు హీరోగా నటించనున్నారు. పైగా, భారీ విజయం సాధించే దిశగా ఈ సినిమా కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఫిలింనగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: ప్రధాని మోదీని అనికేట్ అని వర్ణించిన పవన్ కల్యాణ్..

Lahore: లాహోర్‌లో శక్తివంతమైన పేలుళ్లు- భద్రత కట్టుదిట్టం

Balochistan: బలూచిస్తాన్‌లో 14మంది పాకిస్థాన్ సైనికులు మృతి.. బాధ్యత వహించిన బీఎల్ఏ (video)

Malala Yousafzai: భారతదేశం-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలి.. మలాలా యూసఫ్ జాయ్

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments