Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్‌పై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్ ఎందుకు?

'నందమూరి హీరో బాలయ్య తాజా సినిమా పైసా వసూల్ టీజర్ డైలాగులు సోషల్ మీడియాలో పేలుతున్నాయి. అన్నా రెండు బాల్కనీ టిక్కెట్లు కావాలి అంటూ బాలయ్య చెప్పే డైలాగులకు నెట్లో ప్యారడీలుగా వాడేస్తున్నారు. ఈ డైలాగును

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2017 (12:21 IST)
'నందమూరి హీరో బాలయ్య తాజా సినిమా పైసా వసూల్ టీజర్ డైలాగులు సోషల్ మీడియాలో పేలుతున్నాయి. అన్నా రెండు బాల్కనీ టిక్కెట్లు కావాలి అంటూ బాలయ్య చెప్పే డైలాగులకు నెట్లో ప్యారడీలుగా వాడేస్తున్నారు. ఈ డైలాగును తాజాగా తమ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి 'ఆనందో బ్రహ్మ' టీమ్ కూడా వాడుకుంటోంది.
 
ఈ సినిమా కొత్త ప్రోమోలో అన్నా రెండు బాల్కని టిక్కెట్లు కావాలి ఆనందో బ్రహ్మ సినిమా చూడాలి అంటూ షకలక శంకర్ వాయిస్ వస్తోంది. బాలయ్య వాయిస్ వినిపించే చోట జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ వాయిస్ వినిపించడం ఏమిటని బాలయ్య ఫైర్ అవుతున్నారు. 
 
అయితే షకలక శంకర్ వల్ల తమ 'పైసా వసూల్' సినిమాకు మరింత ప్రమోషన్ జరుగుతోందంటూ సినీ యూనిట్ సభ్యులు పండగ చేసుకుంటున్నారు. కాగా పైసా వసూల్ ఆడియో ఆగస్టు 17న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments