Webdunia - Bharat's app for daily news and videos

Install App

బార్బీ డాల్ నిధి అగర్వాల్

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (17:06 IST)
Nidi agrwal
నాగచైతన్య హీరోగా వచ్చిన సవ్యసాచి సినిమా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ నిధి అగర్వాల్. ఆ తర్వాత అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన మిస్టర్ మజ్ను సినిమాలో నటించారు. బాలీవుడ్ నుంచి వచ్చిన ఈమెకు తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో అవకాశాలు ప్రస్తుతం భారీగా వస్తున్నాయి. తెలుగులో ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుని తన క్రేజ్ పెంచుకున్నారు నిధి అగర్వాల్. మరోవైపు తమిళంలోనూ ఈమెకు వరస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే 2021లో జయం రవితో భూమి.. శింబుతో ఈశ్వరన్ సినిమాలలో నటించారు నిధి అగర్వాల్. ఈ రెండు సినిమాలతో తమిళనాట కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నిధి అగర్వాల్.

ఈ మధ్య ఆమెకు అక్కడ ఏకంగా గుడి కూడా కట్టారు. తక్కువ సినిమాలతోనే అంత అభిమానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు నిధి అగర్వాల్. తాజాగా ఈమె చేసిన ఫోటోషూట్ వైరల్ అవుతుంది. అందులో అచ్చంగా బార్బీ డాల్ మాదిరి మెరిసిపోతున్నారు నిధి అగర్వాల్. ఇప్పటి నుంచి సౌత్ సినిమాకు బార్బీ డాల్ అయిపోతున్నారు ఈ హీరోయిన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం - వార్ ఫ్లైట్‌ను తరలిస్తున్న పాకిస్థాన్!!

పహల్గామ్‌ అటాక్: ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్ జట్?

పహల్గామ్ ఉగ్రదాడి : నెల్లూరు జిల్లా కావలి వాసి మృతి

ఏప్రిల్ 28న గుంటూరు మేయర్ ఎన్నికలు

AP SSC Exam Results: ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments