Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇకలేరు...

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (08:28 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇకలేరు. ఆమె శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కార్డియాక్ అరెస్టు కారణంగా ఆమె ముంబై ఆస్పత్రిలో చనిపోయారు. శ్వాస సమస్యతో బాధపడుతూ వచ్చిన సరోజ్ ఖాన్‌ను ఈ నెల 20వ తేదీన ముంబైలోని గురునానక్ ఆస్పత్రిలో ఆమె అడ్మిట్ చేశారు. అక్కడ ఐసీయూ వార్డులో చికిత్స పొందుతూ వచ్చిన ఆమెకు శుక్రవారం కార్డియాక్ అరెస్ట్ కావడంతో కన్నమూశారు. 
 
కాగా, ఆమె అంత్యక్రియలు ముంబై మలాడ్ లోని మాల్వానిలో జరుగనున్నాయి. నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకున్న సరోజ్ ఖాన్... దాదాపు 40 యేళ్ళకు పైగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు. ఈమె సుమారు 2 వేల పాటలకు పైగా కొరియోగ్రాఫర్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments