Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు తీసుకున్నారు, అడుగుతుంటే బెదిరిస్తున్నారు: నటి స్నేహ పోలీసు స్టేషన్లో కేసు

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (11:00 IST)
ముత్యాల్లాంటి పలు వరుసతో నవ్వులు పూయించే స్నేహ పోలీసు స్టేషన్ మెట్లెక్కారు. ఇద్దరు వ్యాపారవేత్తలపై ఆమె కేసు పెట్టారు.

 
వివరాల్లోకి వెళితే... తన వద్ద వ్యాపారం నిమిత్తం ఇద్దరు పారిశ్రామికవేత్తలు 26 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారని తెలిపింది. ఆ అప్పుకి వడ్డీ ఇవ్వమని అడిగితే చెల్లించడం లేదనీ, పైగా అసలు ఇవ్వకుండా అడిగితే బెదిరిస్తున్నారని ఆమె చెన్నైలోని కానత్తూర్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది.

 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా స్నేహ సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నటించింది. ప్రస్తుతం అడపాదడపా చిత్రాల్లో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

పెళ్లి- ఫుడ్ స్టాల్.. తందూరీ, రోటీల విషయంలో గొడవ.. ఇద్దరు యువకుల బలి.. ఎలా?

కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజాకు ప్రాణాపాయం తప్పింది - ఎలాగో చూడండి (Video)

బీరు సేవిస్తూ డ్రైవ్ చేసిన వ్యక్తి : వీడియో వైరల్

Amaravati: అమరావతిలో ఎకరం రూ.20కోట్లు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments