Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాస్యనటుడి చిత్రానికి 115 మంది నిర్మాతలు.... ఎలా?

టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం. ఈయన తనయుడు గౌతమ్. ఆయన్ను వెండితెరకు పరిచయం చేస్తూ తీస్తున్న చిత్రం "మను". ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు. అయితే, ఈ చిత్రానికి ఏకంగా 115 మంది

Webdunia
సోమవారం, 13 ఆగస్టు 2018 (14:59 IST)
టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం. ఈయన తనయుడు గౌతమ్. ఆయన్ను వెండితెరకు పరిచయం చేస్తూ తీస్తున్న చిత్రం "మను". ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు. అయితే, ఈ చిత్రానికి ఏకంగా 115 మంది నిర్మాతలు. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే అంశమే. గౌతమ్ సరసన చాందిని హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా ఫణీంద్ర అనే వ్యక్తి దర్శకుడిగా తొలిసారి పరిచయమవుతున్నాడు.
 
తాజాగా ఆయన మాట్లాడుతూ, 'ఈ కథను నమ్మిన వాళ్లంతా తమకి తోచిన స్థాయిలో పెట్టుబడి పెట్టారు. వాళ్ల నమ్మకానికి ఎంత మాత్రం తగ్గకుండగా ఈ సినిమా ఉంటుందని చెప్పగలను' అని దర్శకుడు ఫణీంద్ర చెప్పుకొచ్చాడు. 
 
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులోని సంభాషణలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ సినిమాలో గౌతమ్ పోషించిన పాత్ర కొత్తగా ఉంటుందనే విషయం ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ట్రాన్స్‌మీడియా సిటీ.. 25,000 ఉద్యోగాలను సృష్టిస్తుంది.. చంద్రబాబు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొనియాడిన మంత్రి నారా లోకేష్

మానవత్వం చాటిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కాన్వాయ్ ఆపి మరీ..

మావోయిస్టులు ఆయుధాలు వదులుకోకపోతే చర్చలు జరపబోం.. బండి సంజయ్

నలుగురు పిల్లలకు తండ్రి.. ప్రియురాలికి పెళ్లి నిశ్చమైందని యాసిడ్ దాడి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments