Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణకు చంద్రబాబు పరామర్శ.. విజయనిర్మల చిత్రపటానికి అంజలి

Webdunia
ఆదివారం, 30 జూన్ 2019 (18:15 IST)
సూపర్‌స్టార్ కృష్ణను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పరామర్శించారు. ఆదివారం ఉదయం చంద్రబాబు కుటుంబ సమేతంగా కృష్ణ ఇంటికి వచ్చారు. విజయనిర్మల చిత్రపటానికి నివాళులర్పించారు. చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ ఉన్నారు.
 
ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం విజయనిర్మల అంత్యక్రియలు అభిమానుల అశ్రునయనాల మధ్య జరిగాయి. కుటుంబ సభ్యులను పరామర్శించారు.  కొన్ని అనివార్య కారణాల వల్ల చంద్రబాబు నాయుడు హాజరు కాలేకపోయారు. దీంతో ఆదివారం కృష్ణను చంద్రబాబు పరామర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments