Webdunia - Bharat's app for daily news and videos

Install App

#RallyForRivers : 'నదులు ఇంకిపోతున్నాయి... కాపాడుకుందాం రండి' : చిరంజీవి

దేశంలోని నదులను కాపాడుకునేందుకు ఈషా ఫౌండేషన్ అధినేత జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం జరుగనంది. ర్యాలీ ఫర్ రివర్స్ పేరుతో చేపట్టిన ఈ ప్రచార కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభిస

Webdunia
శనివారం, 2 సెప్టెంబరు 2017 (13:06 IST)
దేశంలోని నదులను కాపాడుకునేందుకు ఈషా ఫౌండేషన్ అధినేత జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం జరుగనంది. ర్యాలీ ఫర్ రివర్స్ పేరుతో చేపట్టిన ఈ ప్రచార కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సాధారణ పౌరుల నుంచి సెలెబ్రిటీల వరకు ర్యాలీ ఫర్ రివర్స్‌‍కు మద్దతిస్తున్నారు. ఇందులోభాగంగా ర్యాలీ ఫర్ రివర్స్‌కు మెగాస్టార్ చిరంజీవి కూడా మద్దతు ప్రకటించారు. ఇందుకోసం ఆయన 80009 80009 అనే నంబరుకు ఆయన మిస్డ్ కాల్ ఇచ్చి మద్దతు తెలిపారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "భవిష్యత్తు తరాలకు మంచినీరు కూడా దొరకని పరిస్థితి నెలకొంటోందని.. నదులను కాపాడాల్సిన బాధ్యత మనందరిది" అని అన్నారు. ‘నదులు ఎన్నో తరాలుగా మనల్ని పోషిస్తున్నాయి, నదులు ఇంకిపోతున్నాయి.. ఎండిపోతున్నాయి, వాటిని కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిది’ అని అన్నారు. నదులను కాపాడేందుకు ‘ర్యాలీ ఫర్‌ రివర్స్‌’ కార్యక్రమానికి మద్దతివ్వాలని ఈ సందర్భంగా చిరంజీవి కోరారు. భవిష్యత్తు తరాలకు మంచినీరు కూడా దొరకని పరిస్థితి నెలకొందని చిరంజీవి అన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments