Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడ్వాన్స్ క్రిస్మస్ సంబరాల్లో చిరంజీవి వారసులు

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (09:05 IST)
ramcharan, upasana and family
రాంచరణ్, ఉపాసన కుటుంబం అడ్వాన్స్ క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. మెగా స్టార్ చిరు కుటుంబ వారసులు అంతా  కలిసి జరుపుకున్న ఫోటో ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఈఏడాది ఆమెకు గుడ్ ఇయర్ అనుకోవచ్చు.. త్యరలో రాంచరణ్, ఉపాసన తల్లి దంత్రులు కాబోతున్నారు  ఉపాసన పోస్ట్ చేసిన  పిక్  సోషల్ మీడియాలో అభిమానులు ఫిదా అవుతుతున్నారు. 
 
మూడు రోజుల్లో క్రిస్మస్ పండుగ రానున్న సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ నాయకులు, పార్తి నాయకులు ఇలా జరుపుకోవడం  ఆనవాయితగా మారింది. కాగా, ఈ ఫొటోలో  రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, శిరీష్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ బ్యాచ్ అంతా ఒకే గూటి పక్షులా?... విజయవాడ జైలులో ఒకే బ్యారక్‌‌లోనే...

పాకిస్థాన్‌కు ఎమ్మెల్యే మద్దతు.. బొక్కలే పడేసిన పోలీసులు.. ఎక్కడ?

Love Story: మహిళకు షాకిచ్చిన యువకుడు.. చివరికి జైలులో చిప్పకూడు

అక్రమ సంబంధం బయటపడుతుందని ప్రియుడితో జతకట్టి భర్తను మట్టుబెట్టిన భార్య!!

పోప్ నివాళి కోసం వాటికన్ సిటీకి వెళ్లిన రాష్ట్రపతి బృందం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments