Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు క్యాన్సర్ సోకిందనే వార్తల్లో నిజం లేదు.. మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ

Webdunia
శనివారం, 3 జూన్ 2023 (21:56 IST)
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో, మెగాస్టార్ చిరంజీవి తన ఆరోగ్యంపై వ్యాపించిన పుకార్లపై వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. తనకు క్యాన్సర్ సోకిందన్న వార్తలను తీవ్రంగా ఖండించారు. 
 
క్యాన్సర్ అవగాహన- ప్రాముఖ్యత గురించి తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడమే ఇందుకు కారణమని చిరంజీవి అన్నారు. ఈ వ్యాధికి వ్యతిరేకంగా నివారణ చర్యలు తీసుకోవాలని.. ఇందుకు క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్‌కు ప్రోత్సహిస్తున్నట్లు చిరంజీవి ఉద్ఘాటించారు. 
 
క్యాన్సర్ కాని పాలిప్స్‌ను గుర్తించి, తొలగించడానికి కొలనోస్కోపీ పరీక్షను చేయించుకున్నానని చిరంజీవి తెలిపారు. ఈ పరీక్ష ద్వారా ముందస్తుగా గుర్తించడం వల్ల క్యాన్సర్ అభివృద్ధిని నిరోధిస్తుందని నొక్కి చెప్పారు. టెస్టు చేయించుకున్నంత మాత్రాన క్యాన్సర్ వున్నట్లు కాదని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా?

Jagan Padayatra 2.0 : 2027లో పాదయాత్ర 2.0 చేపడతారు.. గుడివాడ అమర్‌నాథ్

భారత్ దెబ్బకు ఎండిపోతున్న పాక్ నదులు... ఖరీఫ్ సీజన్ నుంచే నీటి కటకటా

భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌ చేపట్టిందా?.. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి.. పాక్‌ను ఛీకొట్టిన దేశాలు...

కాశ్మీర్‌లో సాగుతున్న ఉగ్రవేట... ఆయుధాలతో ఇద్దరి అరెస్టు - యుద్ధ సన్నద్ధతపై కీలక భేటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments