Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ నటి రాధిక నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి చిత్రం

Webdunia
ఆదివారం, 1 మే 2022 (22:22 IST)
మెగాస్టార్ చిరంజీవి వరుసబెట్టి చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవలే "ఆచార్య" ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఆ తర్వాత గాఢ్‌పాదర్, భోళా శంకర్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. చిరంజీవి 154వ చిత్రంగా వాల్తేరు వీరయ్యగా మరో చిత్రంలో నటించేందుకు సమ్మతించారు. ఇపుడు మరో చిత్రానికి ఆయన కమిట్ అయినట్టు సమాచారం. 
 
సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ నిర్మాతగా చిరంజీవి హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ విషయాన్ని రాధిక వెల్లడించారు. తమ బ్యానరులో హీరోగా నటించేందుకు చిరంజీవి సమ్మతించారని, ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆమె తెలిపారు. 
 
కాగా గతంలో చిరంజీవి, రాధిక జోడీ విజయవంతమైన జోడీగా పేరుగాంచిన విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అనేక చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో రాధిక సొంత నిర్మాణ సంస్థ రాడాన్ మీడియా వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించే చిత్రంలో చిరంజీవి హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments