Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్ - శిల్పాశెట్టిలపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు

బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, శిల్పాషెట్టిలపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ముంబైకి చెందిన రోజ్‌గార్ ఆఘారీ రిపబ్లిక్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుతో వీరిద్దరిపై అంధేరీ పోలీసులు ఈ కేసు కింద నమోదు చేశ

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2017 (17:03 IST)
బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, శిల్పాషెట్టిలపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ముంబైకి చెందిన రోజ్‌గార్ ఆఘారీ రిపబ్లిక్ పార్టీ  ఇచ్చిన ఫిర్యాదుతో వీరిద్దరిపై అంధేరీ పోలీసులు ఈ కేసు కింద నమోదు చేశారు. వీరిద్దరూ ఓ కార్యక్రమంలో పాల్గొని వాల్మీకీలను అవమానించారంటూ ఫిర్యాదుచేశారు. 
 
సల్మాన్ కొత్త చిత్రం "టైగర్ జిందాహై". ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా, సల్మాన్ ఓ టీవీ షోలో మాట్లాడుతూ, 'నా డ్యాన్స్ ఏమైనా భాంగీలా ఉందా' అంటూ ప్రత్యేకంగా ఓ కులాన్ని గురించి మాట్లాడారు. అదేసమయంలో శిల్పా కూడా 'నైమైనా భాంగీలా కనపడుతున్నానా' అని అడిగారు. 
 
దీనిపై వాల్మీకీలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. సల్మాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన టైగర్ జిందాహై సినిమా థియేటర్ల ముందు ఆందోళనలు నిర్వహించారు. వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అంతపెద్ద స్టార్లే అలా ఓ కులాన్ని గురించి మాట్లాడితే.. వారిని ఫాలో అయ్యేవాళ్లకు వాళ్లు ఏం మెసేజ్ ఇస్తున్నట్టని ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments