Webdunia - Bharat's app for daily news and videos

Install App

జక్కన్న తర్వాతి సినిమాపై క్లారిటీ...

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి "బాహుబలి 2" చిత్రం తర్వాత నిర్మించబోయే చిత్రంపై ఓ క్లారిటీకి వచ్చినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఆయన తన చిత్రాన్ని డీవీవీ దానయ్యతో కలిసి చేయనున్నారట. అయితే, ఈ చిత్రంలో నట

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2017 (10:50 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి "బాహుబలి 2" చిత్రం తర్వాత నిర్మించబోయే చిత్రంపై ఓ క్లారిటీకి వచ్చినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఆయన తన చిత్రాన్ని డీవీవీ దానయ్యతో కలిసి చేయనున్నారట. అయితే, ఈ చిత్రంలో నటించే నటీనటులపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. 
 
'నా తర్వాతి చిత్రంలో ఎవరు నటిస్తారు, దాన్ని ఎన్ని భాషల్లో తెరకెక్కిస్తాం అనే విషయాల గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. దానయ్య(నిర్మాత)తో సినిమాకు ఒప్పుకున్నా. అదే నా తర్వాతి చిత్రం’ అని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 
 
మరోవైపు 2019లో రాజమౌళి-మహేశ్‌ సినిమా పట్టాలెక్కే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్‌ ‘భరత్‌ అనే నేను’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేశ్‌ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు. దీని తర్వాత ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నారు. ఈ రెండు పూర్తయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వీడి దుంపతెగ... లైవ్ కాన్సెర్ట్‌లోనే కానిచ్చేశాడు.. (Video)

జస్ట్.. 4 రోజుల్లో పాకిస్థాన్ ఫినిష్.. కరాచీలో గురుకులాలు నిర్మించాల్సి వస్తుంది : రాందేవ్ బాబా

A Raja: డీఎంకే ఎంపీ ఎ రాజాకు తప్పిన పెను ప్రమాదం.. ఆ లైటు ఎంపీపై పడివుంటే? (video)

ఇప్పుడే నా కోర్కె తీర్చేందుకు వచ్చేయమన్న ప్రియుడు, ఫోన్ స్విచాఫ్ చేసిన వివాహిత, అంతే...

మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్ని ప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments