Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మహానటి'' శ్రీదేవికి అంకితం.. కాంగ్రెస్ ట్వీట్.. చీవాట్లు తప్పలేదు.. ఎందుకని?

బాల‌న‌టిగా ప‌రిచ‌య‌మై ఆల్ ఇండియా సూప‌ర్ స్టార్‌గా ఎదిగిన సినీ లెజండ్ శ్రీదేవి.. గుండెపోటుతో అకాల మరణం చెందారు. శ్రీ‌దేవితో ఆఖ‌రి పోరాటం, జ‌గ‌దేక వీరుడు - అతిలోక సుంద‌రి, గోవిందా గోవింద వంటి చిత్రాల‌ను

Webdunia
ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (17:44 IST)
బాల‌న‌టిగా ప‌రిచ‌య‌మై ఆల్ ఇండియా సూప‌ర్ స్టార్‌గా ఎదిగిన సినీ లెజండ్ శ్రీదేవి.. గుండెపోటుతో అకాల మరణం చెందారు. శ్రీ‌దేవితో ఆఖ‌రి పోరాటం, జ‌గ‌దేక వీరుడు - అతిలోక సుంద‌రి, గోవిందా గోవింద వంటి చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాత‌ సి.అశ్వ‌నీద‌త్‌.. న‌టీమ‌ణి సావిత్రిపై తెర‌కెక్కిస్తున్న తన తాజా చిత్రం ''మ‌హాన‌టి''ని శ్రీ‌దేవికి అంకితం చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా శ్రీదేవి కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో నటి శ్రీదేవి మృతిపై స్పందించిన నేషనల్ కాంగ్రెస్‌ పార్టీ పొలిటికల్ ట్విస్ట్‌తో తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్‌ చేసి నాలుక కర్చుకుంది. కాంగ్రెస్ ట్వీట్ చేసిన కొద్దిక్షణాల్లోనే ఆ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో వెంటనే కాంగ్రెస్ ఆ ట్వీట్‌ను తొలగించింది.
 
2013లో యూపీఎ హయాంలోనే శ్రీదేవి పద్మశ్రీ అవార్డును అందుకున్నారని తన ట్వీట్‌లో చెప్పడంతో.. శ్రీదేవికి ఇచ్చిన అవార్డుల్లో రాజకీయాలు అవసరమా.. ఆమె లోకం విడిచి వెళ్లినా రాజకీయాల్లేంటని నెటిజన్లు ఫైర్ కావడంతో కాంగ్రెస్ ఆ ట్వీట్‌ను తొలగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments