Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Dandupalyam3 : మరింత క్రూరంగా ట్రైలర్

పూజాగాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన తారాగణంగా వెంకట్‌ మూవీస్‌ బ్యానర్‌పై శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్‌ నిర్మించిన చిత్రం 'దండుపాళ్యం'. ఈ చిత్రం తొలి భాగం ఎంతటి సెన్సేషన్‌ని క్రియేట్‌ చేసిందో అందరికీ తెల

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2017 (20:55 IST)
పూజాగాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన తారాగణంగా వెంకట్‌ మూవీస్‌ బ్యానర్‌పై శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్‌ నిర్మించిన చిత్రం 'దండుపాళ్యం'. ఈ చిత్రం తొలి భాగం ఎంతటి సెన్సేషన్‌ని క్రియేట్‌ చేసిందో అందరికీ తెలుసు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా అదే టీమ్‌తో 'దండుపాళ్యం-2' మూవీని తీశారు. ఇప్పుడు మళ్లీ 'దండుపాళ్యం-3' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ మూవీ ట్రైలర్ శనివారం రిలీజ్ చేశారు. పూజా గాంధీ, సంజన, రవి శంకర్, శృతి, సంగీత్, మక్రంద్ దేశ్ పాండే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి శ్రీనివాసరాజు దర్శకత్వం వహించగా.. రజనీ తల్లూరి నిర్మాతగా ఉన్నారు. ఈ ట్రైలర్‌లోని సన్నివేశాలు 'దండుపాళ్యం-2' కంటే మరింత క్రూరంగా ఉన్నాయి. ఆ ట్రైలర్‌ను మీరూ ఓసారి చూడండి. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగారం ఆమె ఆస్తి... విడాకులు తీసుకుంటే తిరిగి ఇచ్చేయాల్సిందే : కేరళ హైకోర్టు

భర్త కళ్లెదుటే మహిళా డ్యాన్సర్‌ను అత్యాచారం చేసిన కామాంధులు

5 మద్యం బాటిళ్లు తాగితే రూ.10,000 పందెం, గటగటా తాగి గిలగిలా తన్నుకుంటూ పడిపోయాడు

రేపు ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు : ఫరూక్ అబ్దుల్లా

పాక్‌‍కు టమాటా ఎగుమతుల నిలిపివేత.. నష్టాలను భరించేందుకు భారత రైతుల నిర్ణయం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments