Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావ‌ళి స్పెష‌ల్ షో..ఎన్టీఆర్‌తో దేవిశ్రీ ప్ర‌సాద్‌, త‌మ‌న్ స‌ర‌దా ఎపిసోడ్‌

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (14:10 IST)
Thaman-Devisri-NTR
ప్ర‌ముఖ తెలుగు ఛానెల్ జెమినీటీవీలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా ప్రారంభ‌మైన షో ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’ ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌లో దీపావ‌ళి కానుక‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌బోతున్నారు. 
 
అది కూడా ఏకంగా ఇద్ద‌రు స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌తో వారే రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్‌, మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌. తార‌క్‌తో వీరిద్ద‌రూ చేసిన స‌ర‌దాను దీపావ‌ళికి ఎంజాయ్ చేసేయాల్సిందే. దీనికి సంబంధించిన ప్రోమోను రీసెంట్‌గా విడుద‌ల చేశారు. ప్రోమో చూస్తుంటేనే ఎంతో స‌ర‌దా స‌ర‌దాగా అనిపించింది. పూర్తి ఎపిసోడ్ మాత్రం న‌వంబ‌ర్ 4 రాత్రి 8గంట‌ల 30నిమిషాల‌కు ప్రసారం అవుతుంది. ఇక ఎన్‌.టి.ఆర్‌. న‌టించిన ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా సంక్రాంతికి విడుద‌ల‌కాబోతుంది. ఈ ఎపిసోడ్ ఆయ‌న సినిమా ప్ర‌చారానికి ఉప‌యోగ‌ప‌డనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments