Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి మృతి.. సాదాసీదాగా జాన్వి కపూర్.. మేలో సోనమ్ కపూర్ పెళ్లి?

అతిలోకసుందరి శ్రీదేవి మరణం తర్వాత ఆమె వారసురాలిగా జాన్వీ కపూర్ రంగంలోకి దిగుతోంది. తల్లిని కోల్పోయిన బాధలో ఉన్న శ్రీదేవి.. తప్పనిపరిస్థితుల్లో షూటింగ్‌లో పాల్గొంటోంది. తన తొలి సినిమా షూటింగ్‌లో శ్రీదే

Webdunia
మంగళవారం, 27 మార్చి 2018 (12:21 IST)
అతిలోకసుందరి శ్రీదేవి మరణం తర్వాత ఆమె వారసురాలిగా జాన్వీ కపూర్ రంగంలోకి దిగుతోంది. తల్లిని కోల్పోయిన బాధలో ఉన్న శ్రీదేవి.. తప్పనిపరిస్థితుల్లో షూటింగ్‌లో పాల్గొంటోంది. తన తొలి సినిమా షూటింగ్‌లో శ్రీదేవి ఉదాసీనంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరాఠీ సూపర్ హిట్ అయిన సైరాత్ సినిమాను హిందీలో శశాంక్ ఖేతన్ ''దడఖ్'' పేరిట రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కోల్‌కతా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో సింపుల్ దుస్తులతో కనిపిస్తోంది. 
 
ఇదిలా వుంటే.. శ్రీదేవి మృతితో కపూర్ ఫ్యామిలీ సభ్యులు విషాదంలో వున్నారు. త్వరలో శ్రీదేవి ఇంట శుభకార్యం జరుగనుంది. శ్రీదేవి మరిది అనిల్ కపూర్ కుమార్తె బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది.

గత రెండేళ్లుగా బిజినెస్‌మెన్ ఆనంద్ అహుజాతో ఆమె ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి గురించి గత మూడు నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి. మే 11, 12 తేదీల్లో జెనీవాలో వీరి వివాహా వేడుక జరగనుందని జోరుగా ప్రచారం సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments