Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే నెల 16న ఆమరణ నిరాహారదీక్ష : దిలీప్ రాజా

Webdunia
గురువారం, 18 జులై 2019 (16:41 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా ప‌రిశ్ర‌మ అభివృద్దికి రూ.500 కోట్ల‌తో ప్ర‌భుత్వం మౌలిక స‌దుపాయాలు క‌ల్పించ‌కుంటే ఆగ‌స్టు 16వ తేదీన తెనాలి మార్కెట్ సెంట‌ర్లో ఆమ‌ర‌ణ నిరాహార‌దీక్ష‌కు దిగనున్నట్టు కేంద్ర సెన్సార్ బోర్డు మెంబ‌ర్‌, మూవీ ఆర్ట్స్ అసోసియేష‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గౌర‌వాధ్య‌క్షుడు, ద‌ర్శ‌కుడు దిలీప్‌రాజా ప్రకటించారు.
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రెండు ల‌క్ష‌ల 27 వేల కోట్ల రూపాయ‌ల‌కుపైగా బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడితే అందులో సినిమా ప‌రిశ్ర‌మ‌కు ఒక్క రూపాయి కూడా కేటాయించ‌క‌పోవ‌డం దారుణ‌మ‌ని విమ‌ర్శించారు. చిన్న సినిమాల‌ను క‌నీసం వారంలో రెండు రోజులు ప్ర‌ద‌ర్శించేట్టు ముఖ్య‌మంత్రి చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు. కేవ‌లం ఐదుగురు నిర్మాత‌ల చేతుల్లో సినిమా థియేట‌ర్లు ఉండ‌టం హేయ‌మైన చ‌ర్య అని, దీనిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టిసారించాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం సవాలు- పిటిషన్ కొట్టివేత

India: 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేసిన భారత్

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments