Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు రిజ‌ల్ట్ గురించి క్రిష్ రియాక్ష‌న్..!

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (14:00 IST)
ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. గ‌మ్యం, కంచె, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి.. ఇలా  వైవిధ్య‌మైన చిత్రాల‌ను అద్భుతంగా తెర‌కెక్కించ గ‌ల క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సంచ‌ల‌న చిత్రానికి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. తొలి రోజు భారీ స్ధాయిలో ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. ఈ సినిమాని హైదరాబాద్‌లోని ఓ థియేటర్లో బాలకృష్ణ, ఆయన కుటుంబసభ్యులు, దర్శకుడు క్రిష్ చూశారు. అనంతరం మీడియాతో క్రిష్ మాట్లాడుతూ... మా పని ఇంకా కొనసాగుతోంది. రామారావు గారి గురించి చాలా రీసెర్చ్ మెటీరియల్ ఉంది.
 
రామారావు గారిది ఒక గొప్ప కథ. ఈ క‌థ‌కు త‌గ్గ‌ట్టుగా అందమైన స్క్రీన్ ప్లే కుదిరింది. ఈ సినిమా గురించి వస్తున్న ఫోన్ కాల్స్ చూస్తుంటే నిజంగా చాలా గ‌ర్వంగా ఉంది. ఎన్టీఆర్ ప్రభ ఏమాత్రం తగ్గకుండా, ఆయన శోభను ప్రెజెంట్ చేసినందుకు కించిత్తు గర్వంగా, చాలా ఆనందంగా ఉంది. ఏఎంబీ స్క్రీన్-1లో ఈ సినిమా చూశాను. కొన్ని స్క్రీన్స్‌లో ఎఫెక్ట్స్ బాగా ఉండవు కానీ... మేము ఏదైతే ఎంత గొప్పగా తీశామో అంతే గొప్పగా ఈ స్క్రీన్‌లో ఉంది. ఇంకోసారి ఆ స్క్రీన్ లోనే సినిమా చూడాలి అనుకుంటున్నాను అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ పాక్ యుద్ధం : దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందా?

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments