Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ "రంగస్థలం" కథపై దర్శకుడు సుకుమార్ ఏమన్నారంటే ( Audio Jukebox)

మెగాపవర్ స్టార్ రాంచరణ్, సమంత జంటగా నటిస్తున్న చిత్రం రంగస్థలం. చిత్రం ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులోభాగంగా, వచ్చే 18వ తేదీన వైజాగ్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది.

Webdunia
గురువారం, 15 మార్చి 2018 (13:16 IST)
మెగాపవర్ స్టార్ రాంచరణ్, సమంత జంటగా నటిస్తున్న చిత్రం రంగస్థలం. చిత్రం ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులోభాగంగా, వచ్చే 18వ తేదీన వైజాగ్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ, "నేను ఓ పల్లెటూరులో పుట్టి పెరిగాను. సినిమాల్లోకి వచ్చేవరకూ పల్లెటూరే నా ఇల్లు. అలాంటి నేను సినిమాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా విదేశాల్లోనే సినిమాలు చేస్తూ వస్తున్నాను" అని చెప్పాడు. 
 
'నాన్నకు ప్రేమతో' సినిమాను దాదాపు విదేశాల్లోనే తీశాను. ఆ సమయంలో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, 'సార్.. మీరు చాలా బాగా సినిమాలు తీస్తున్నారుగానీ, మన తెలుగు నేటివిటీ నేపథ్యంలో ఎందుకు సినిమాలు చేయడం లేదు? అని అడిగారు. ఆ మాట నన్ను ఆలోచింపజేసిందన్నారు.
 
ఈ ఒక్కమాట ఫలితంగానే గ్రామీణ నేపథ్యంలో కూడిన ఈ కథ సిద్ధమైంది. పల్లె పట్ల నాకు గల మమకారాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది" అంటూ వివరించాడు. కాగా, ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను ఎంతగానో ఆలరిస్తున్న విషయం తెల్సిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments