Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో భార్యతో కలిసి రథాన్ని లాగిన దర్సకుడు త్రివిక్రమ్

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (20:51 IST)
ప్రముఖ సినీ దర్సకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన భార్యతో కలిసి తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు. ఉదయం విఐపి విరామ దర్సనా సమయంలో స్వామిసేవలో త్రివిక్రమ్ పాల్గొన్నారు. త్రివిక్రమ్‌తో కరచాలనం చేసేందుకు భక్తులు ఎగబడ్డారు. క్యూలైన్లో అందరితో కరచాలనం చేశారు త్రివిక్రమ్.
 
ఆలయం బయటకు రాగానే వసంతోత్సవాల్లో భాగంగా స్వర్ణరథాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో త్రివిక్రమ్ తన భార్యతో కలిసి స్వర్ణరథాన్ని లాగారు. గోవిందా గోవిందా అంటూ గోవిందనామస్మరణలు చేశారు. త్రివిక్రమ్ రథాన్ని లాగడాన్ని భక్తులు ఆశక్తిగా తిలకించారు. ఆలయం బయట కూడా భక్తులు అందరికీ కరచాలనం చేస్తూ వారితో సెల్ఫీలు దిగుతూ వెళ్ళారు త్రివిక్రమ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments