Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీస్ట్ సినిమా బాగోలేదు.. స్క్రీన్‌కు నిప్పెట్టిన విజయ్ ఫ్యాన్స్!

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (19:58 IST)
బీస్ట్ సినిమాపై విజయ్ అభిమానులు ఫైర్ అయ్యారు. అంతేగాకుండా.. ఆ సినిమా నచ్చలేదని ఏకంగా థియేటర్‌కే నిప్పు పెట్టారు. సినిమా నచ్చలేదని స్క్రీన్‌ను తగలబెట్టిన ఘటన తమిళనాడులోని ఒక థియేటర్లలో వెలుగుచూసింది.
 
వివరాల్లోకి వెళితే.. హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బీస్ట్ సినిమా బుధవారం తెరపైకి వచ్చింది. ఈ సినిమాపై  భారీ అంచనాలు పెట్టుకొని థియేటర్లకు వెళ్లిన అభిమానులకు మాత్రం నిరాశే మిగిలింది. 
 
సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో విజయ్ అభిమానాలు ఆగ్రహంతో ఊగిపోయారు. సినిమా మధ్యలోనే స్క్రీన్ కు నిప్పంటించారు. స్క్రీన్‌ని తగలబడడం చూసిన యాజమాన్యం వెంటనే సినిమాను ఆపి మంటలను వ్యాప్తి కాకుండా అదుపుచేశారు. ఇక ఈ ఘటనకు సంబధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments